ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాళహస్తిలో హెల్ప్​లైన్​ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్​ - శ్రీకాళహస్తిలో ప్రజా సేవల హెల్ప్​లైన్​ సందర్శించిన కలెక్టర్​

ప్రజలకు కావాల్సిన వస్తువులు ఇళ్ల వద్దకు అందించేందుకు శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన ప్రజా సేవల హెల్ప్​లైన్​ కేంద్రాన్ని కలెక్టర్​ భరత్​ గుప్తా సందర్శించారు. పట్టణంలో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు హెల్ప్​లైన్​ ద్వారా అందించేందుకు ఈ ఏర్పాటు చేశారు.

collector visited srikalahsti town
హెల్ప్​లైన్​ పనితీరును అధికారులను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్​ భరత్​ గుప్తా

By

Published : Apr 26, 2020, 10:21 AM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన ప్రజా సేవల హెల్ప్​ లైన్​ కేంద్రాన్ని కలెక్టర్​ నారాయణ భరత్​ గుప్తా పరిశీలించారు. పట్టణంలో కరోనా పాజిటివ్​ కేసులు అధికంగా ఉన్నందున ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు గురించి తెలుసుకునేందుకు కార్యాలయంలో హెల్ప్​లైన్​ ఏర్పాటు చేశారు. హెల్ప్​లైన్​ సెంటర్​ పనితీరును కలెక్టర్​ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సకాలంలో సమస్యలను పరష్కరించాలని అధికారులకు సూచించారు.

హెల్ప్​లైన్​ పనితీరును అధికారులను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్​ భరత్​ గుప్తా

ABOUT THE AUTHOR

...view details