ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మహిళా వర్సిటీలో నేటి నుంచి తరగతులు

By

Published : Nov 2, 2020, 8:27 AM IST

కరోనా కారణంగా రాష్ట్రంలో అన్ని విద్యాలయాలు మూతపడ్డాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో నేటి నుంచి తరగతులు నిర్వహించేందుకు పలు జాగ్రత్తలు తీసుకుంది.

classes at tirupati Sri Padmavati Women's University
మహిళా వర్సిటీలో నేటి నుంచి తరగతులు

కరోనా ఉన్నందున 8 నెలలుగా శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, తరగతులకు దూరమైన విద్యార్థినులకు భౌతిక దూరం పాటిస్తూ సోమవారం నుంచి ప్రత్యక్షంగా తరగతులు నిర్వహించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తరగతుల వివరణాత్మక షెడ్యూల్‌ను వీసీ దువ్వూరు జమున, రెక్టార్‌ సంధ్యారాణి విడుదల చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details