శ్రీవారి సేవలో పాల్గొన్న సీజేఐ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - justice bobde in ap latest news
తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి దర్శించుకున్నారు.

శ్రీవారి సన్నిధిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. శరద్ అరవింద్ బోబ్డే, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. జితేంద్ర కుమార్ మహేశ్వరి
ఇదీచూడండి.తిరుమలలో పెరిగిన భక్తుల రద్ధీ