చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వార్షిక వసంతోత్సవాలు ఈరోజుతో ముగిశాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ఎల్లప్ప, ఏఈవో ధనంజయుడు, సూపరింటెండెంట్ రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీనివాస మంగాపురంలో ముగిసిన వార్షికోత్సవాలు - utsvalu ended in chittoor dst
చిత్తూరు జిల్లా శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు నేటితో మగిశాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఉత్సవాలు జరిపించినట్లు అధికారులు తెలిపారు.
![శ్రీనివాస మంగాపురంలో ముగిసిన వార్షికోత్సవాలు chittoor dst srinivasamangapuram kalyanvenkatewasara swamy temple ussavalu ended](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7187473-987-7187473-1589388226279.jpg)
chittoor dst srinivasamangapuram kalyanvenkatewasara swamy temple ussavalu ended