తమిళనాడు దొంగలు అరెస్ట్.
తమిళనాడు దొంగలు అరెస్ట్.. బంగారం స్వాధీనం - ap latest
చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలు విజయపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 145 గ్రాముల బంగారం, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
![తమిళనాడు దొంగలు అరెస్ట్.. బంగారం స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4290868-842-4290868-1567176606188.jpg)
తమిళనాడు దొంగలు అరెస్ట్..భారీగా బంగారం స్వాధీనం
ఇవీ చదవండి....చిత్తూరు పోలీసులకు చిక్కిన అంతర్రాష్ట్ర దొంగ