సత్యవీడు తెదేపా ఇంచార్జ్ జేడీ రాజశేఖర్
'చంద్రబాబును వర్గం పేరుతో విమర్శించటం తగదు' - సీఎం జగన్పై సత్యవీడు ఇంచార్జ్వ్యాఖ్యలు
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని వర్గం పేరుతో సీఎం జగన్ విమర్శిచటం తగదని సత్యవీడు తెదేపా ఇంచార్జ్ జేడీ రాజశేఖర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాట తీరు మార్చుకోవాలన్నారు. కరోనా వైరస్పై జగన్ చేసిన వ్యాఖ్యలకు బయట దేశాలు నవ్వుకుంటున్నాయని ధ్వజమెత్తారు.
!['చంద్రబాబును వర్గం పేరుతో విమర్శించటం తగదు' సత్యవీడు తెదేపా ఇంచార్జ్ జేడీ రాజశేఖర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6441266-337-6441266-1584445305868.jpg)
సత్యవీడు తెదేపా ఇంచార్జ్ జేడీ రాజశేఖర్