ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్కూటర్​లో వెళ్తుండగా పల్సర్​లో వచ్చారు.. మెడలో బంగారం దోచేశారు - high way meeda mahila medalo bangaram kottesina dongau

దొంగలు తమ చేతివాటం మరోసారి ప్రదర్సించారు. జాతీయ రహదారి మీద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారాన్ని లాక్కెళ్లారు. బాధితులు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు.

highway gold robbery
మహిళ మెడలో 90గ్రాముల బంగారం చోరీ

By

Published : Jan 9, 2021, 6:52 PM IST

Updated : Jan 9, 2021, 8:15 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై స్కూటర్​లో వెళ్తున్న మహిళ మెడలో బంగారాన్ని దుండగులు దోచుకెళ్లారు. పాకాల నుంచి తిరుపతిలోని ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న మహిళ మెడలో నుంచి.. వెనుక పల్సర్ వాహనంలో వచ్చిన దుండగులు సుమారు 90 గ్రాముల బంగారాన్ని దోచేశారు. బాధితులు ఘటనపై చంద్రగిరి పోలీస్​స్టేషన్​ లో ఫిర్యాదు చేశారు.

Last Updated : Jan 9, 2021, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details