ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Jagan case: జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు ఈనెల 25కు వాయిదా

By

Published : Oct 12, 2021, 6:34 PM IST

Updated : Oct 12, 2021, 7:22 PM IST

jagan disproportionate assets case
jagan disproportionate assets case

18:30 October 12

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్ ఈడీ కేసు నుంచి తొలగించాలన్న పిటిషన్‌పై జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలను కోర్టు.. ఈనెల 25కు వాయిదా వేసింది.

దర్యాప్తు పూర్తయింది: ఈడీ

ఎమ్మార్ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ కోర్టుకు ఈడీ తెలిపింది. అభియోగాల నమోదుపై నిందితుల వాదనల కోసం విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. ఎమ్మార్ కేసులో కోనేరు మధుపై ఎల్ఓఆర్‌ వివరాలు తెలపాలని సీబీఐని ఆదేశించింది .

ఇదీ చదవండి

'మా' ఎన్నికల్లో గెలుపొందిన ప్రకాశ్​ రాజ్​ ప్యానల్​ రాజీనామా

Last Updated : Oct 12, 2021, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details