చిత్తూరులో ముగ్గురు తహసీల్దార్లు, ఇద్దరు డీటీలపై కేసు నమోదైంది. మదనపల్లి మండలంలో నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమి ఆక్రమించారని వీరిపై ఆరోపణలు వచ్చాయి.
ముగ్గురు తహసీల్దార్లు, ఇద్దరు డీటీలపై కేసు నమోదు - Chittore
కేసు
22:02 July 01
వీరితో పాటు మరో 10మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:Red sandal: చిత్తూరు జిల్లాలో 10 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
Last Updated : Jul 1, 2021, 10:44 PM IST