ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్‌ సురేశ్‌పై కేసు.. ఎందుకంటే..! - రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్‌ సురేశ్‌పై కేసు

రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్‌ సురేశ్‌పై ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేశారు. భూపరిహారం విషయంలో బెదిరిస్తున్నారని విమానాశ్రయం విస్తరణలో భూములు కోల్పోయిన రైతుల ఫిర్యాదు చేశారు.

police station
ఏర్పేడు పోలీస్ స్టేషన్

By

Published : Aug 17, 2021, 12:36 PM IST

చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయం డైరెక్టర్ సురేశ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. సురేశ్​పై విమానాశ్రయం విస్తరణలో భూములు కోల్పోయిన రైతుల ఫిర్యాదు చేశారు. భూపరిహారం విషయంలో సురేశ్ బెదిరిస్తున్నారని ఏర్పేడు పోలీస్ స్టేషన్​లో రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details