ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నదానం కన్నా.. రక్తదానం మిన్నా

ఎల్​ఐసి కార్యాలయం యూనియన్ వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 60 మంది విద్యార్థులు పాల్గొని రక్త దానం చేశారు.

By

Published : Jul 6, 2019, 12:11 PM IST

blood donation at puttor LIC office.

అన్నదానం కన్నా రక్తదానం మిన్నా ...

చిత్తూరు జిల్లా పుత్తూరు ఎల్ఐసి కార్యాలయంలో యూనియన్ వారోత్సవాల సందర్భంగా సేవా సామాజిక కార్యక్రమాలలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. షూస్ ఆసుపత్రి సౌజన్యంతో నిర్వహించిన ఈ శిబిరానికి సుమారు 60 మంది విద్యార్థులు పాల్గొని రక్త దానం చేశారు. యూనియన్ కార్యదర్శి విజయ భాస్కర్ మాట్లాడుతూ అన్నదానం కన్నా రక్తదానం మిన్నా అని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details