ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BLAST: మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఇళ్ల మధ్య పేలుళ్లు

By

Published : Aug 10, 2021, 11:52 PM IST

Published : Aug 10, 2021, 11:52 PM IST

BLAST
BLAST

23:41 August 10

BLAST

చిత్తూరు జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఇళ్ల మధ్యే పేలుళ్లు కలకలం రేపాయి. ఎస్టేట్​ ప్రాంతంలోని ఇళ్లపై రాళ్లు పడటంతో అక్కడ నివాసముంటున్న ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వారి నివాసాల నుంచి భయంతో పరుగులు దూరంగా పరుగులు తీశారు. ఆ ప్రాంతంలో ఓ మార్ట్‌ నిర్మాణం కోసం డిటోనేటర్లు వాడుతున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: 

Chittoor: మేర్లపాక సమీపంలో బస్సు బోల్తా..తప్పిన పెను ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details