ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మళ్లీ మోదీనే ప్రధాని'

చిత్తూరు జిల్లా మదనపల్లిలో భారతీయ జనతా యువ మోర్చా (బీజెవైయం) నాయకులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. మళ్లీ  ప్రధానిగా మోదీనే రావాలంటూ నినాదాలు చేశారు.

By

Published : Mar 2, 2019, 2:25 PM IST

బీజెవైయం కార్యకర్తల ర్యాలీ

చిత్తూరు జిల్లా మదనపల్లిలో భారతీయ జనతా యువ మోర్చా(బీజెవైయం) నాయకులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. మళ్లీ ప్రధానిగా మోదీనే రావాలంటూ నినాదాలు చేశారు. దేశానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించడానికి ప్రజలందరూ తమకు మద్దతు నిలవాలని కోరారు.

బీజెవైయం కార్యకర్తల ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details