చిత్తూరు జిల్లావ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. జిల్లాలోని మదనపల్లిలో వామపక్ష పార్టీలతో పాటు.. ప్రజా సంఘాలు ఇందులో పాల్గొన్నాయి. ఉదయం నుంచే నిరసనకారులు రోడ్లపైకి వచ్చి దుకాణాలను మూసివేశారు. పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
శ్రీకాళహస్తిలో