ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ - మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ తాజా వార్తలు

మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. మదనపల్లె కోర్టు నిందితులు పురుషోత్తం, పద్మజకు బెయిల్ ఇచ్చింది.

Bail for accused in Madanapalle twin murder case
మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్

By

Published : Apr 27, 2021, 3:14 PM IST

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్య కేసులో నిందితులకు బెయిలు మంజూరైంది. ఈ కేసులో ఇన్నాళ్లు జైలులో ఉన్న పురుషోత్తంనాయుడు, పద్మజలకు మదనపల్లె కోర్టు బెయిల్ ఇచ్చింది. మూఢ భక్తితో తమ ఇద్దరు కుమార్తెలను నిందితులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details