చిత్తూరు జిల్లా మదనపల్లెలో పవన్ ఎన్నికల ప్రచారం
జగన్.. మన ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టుపెట్టారు! - pawan on jagan
చిత్తూరు జిల్లా మదనపల్లెలో జనసేనాని పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మోదీ, జగన్ పై మండిపడ్డారు. దిల్లీలో మోదీ, అమిత్ షా దగ్గర ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని జగన్ తాకట్టు పెట్టారని పవన్ ఆరోపించారు.
![జగన్.. మన ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టుపెట్టారు!](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2830995-45-945de388-e8df-4e0a-b18a-edb4270bb48e.jpg)
చిత్తూరు జిల్లా మదనపల్లెలో పవన్ ఎన్నికల ప్రచారం