ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదు - Tirupati Red Zone News

చిత్తూరు జిల్లా తిరుపతిలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. తాజా కేసుతో కలిపి జిల్లాలో ఇప్పటివరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 81కి చేరింది.

చిత్తూరు జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదు
చిత్తూరు జిల్లాలో మరో పాజిటివ్ కేసు నమోదు

By

Published : May 3, 2020, 3:21 PM IST

చిత్తూరు జిల్లా తిరుపతిలో తాజాగా మరో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 81కి పెరిగింది. తాజాగా జిల్లా వ్యాప్తంగా 13 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు అధికారులు ప్రకటించారు.

వీరితో కలిపి ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 37కి చేరుకుంది. ప్రస్తుతానికి జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 44కి తగ్గింది. తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసు నమోదైన ప్రాంతాన్ని అధికారులు రెడ్​జోన్​గా ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details