ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 14, 2019, 5:05 PM IST

ETV Bharat / state

ఆంధ్రాబ్యాంకులో చోరీ..3 కోట్ల విలువైన బంగారు నగలు అపహరణ

చిత్తూరు జిల్లా యాదమరి మండలం అమరరాజా పరిశ్రమ ప్రాంగణంలోని ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ జరిగింది. 17 కిలోల బంగారం, 2 లక్షల 66 వేల నగదు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. చోరీకి గురైన బంగారం విలువ 3 కోట్ల 47 లక్షల రూపాయలు ఉంటుందని బ్యాంకు అధికారులు తెలిపారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు బ్యాంకులో తనిఖీలు చేపట్టారు. క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలు సేకరించారు.

andhra-bank-robbery

చిత్తూరు ఆంధ్రా బ్యాంకులో చోరీ-17 కిలోల నగలు మాయం

.

ABOUT THE AUTHOR

...view details