కొవిడ్ మహమ్మారి నియంత్రణలో భాగంగా అమరరాజా(Amara Raja) సంస్థ ఎండీ గల్లా రామచంద్ర నాయుడు తమవంతు సాయం ప్రకటించారు. రూ.కోటి విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్యపరికరాలు, ఔషధాలను చిత్తూరు జిల్లా జేసీ రాజశేఖర్కు ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు. ప్రజలను కాపాడేందుకు తమవంతు బాధ్యతగా అమర్ రాజా కంపెనీ ముందుకు రావడాన్ని జేసీ కొనియాడారు.
Amara Raja: అమరరాజా సంస్థ రూ.కోటి విలువైన వైద్య పరికరాలు అందజేత - Amara Raja companies updates
కరోనా సమయంలో అమరరాజా(Amara Raja) గ్రూప్ తమ ఉదారతను చాటుకుంది. రూ.కోటి విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్యపరికరాలు, ఔషధాలను చిత్తూరు జిల్లాకు అందించారు.
![Amara Raja: అమరరాజా సంస్థ రూ.కోటి విలువైన వైద్య పరికరాలు అందజేత donation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12006674-983-12006674-1622736586262.jpg)
అమరరాజా సంస్థల విరాళం