DIED: కరోనా బారినపడి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తి (39) శనివారం మృతి చెందారు. మూడు రోజుల కిందట ఛాతీనొప్పి రావడంతో స్విమ్స్లో చేరగా, ఆయనకు కొవిడ్ అని నిర్ధారించి చికిత్స అందించారు. శ్వాసకోశ సమస్య పెరగడంతో వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన శనివారం మరణించినట్లు వైద్యులు తెలిపారు.
DIED: కరోనాతో.. చిత్తూరు జిల్లా వాసి మృతి - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
DIED: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా బారినపడి చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలానికి చెందిన ఓ వ్యక్తి (39) శనివారం మృతి చెందారు.
![DIED: కరోనాతో.. చిత్తూరు జిల్లా వాసి మృతి covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15599121-788-15599121-1655605128848.jpg)
covid