ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదేకు రూ. 10 లక్షల 166 లను విరాళమిచ్చిన ఒంగోలుకు చెందిన భక్తుడు

తిరుమల తిరుపతి దేవస్థాన అన్నప్రసాదం ట్రస్టుకు ఒంగోలుకు చెందిన ఓ భక్తుడు రూ. 10 లక్షల 166 లను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని డీడీల రూపంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.

By

Published : Jan 8, 2021, 7:46 PM IST

a devotee who donated money to ttd
తితిదేకు రూ. 10 లక్షల 166 లను విరాళమిచ్చిన ఒంగోలుకు చెందిన భక్తుడు

ఒంగోలుకు చెందిన పి. అశోక్ కుమార్ అనే భక్తుడు రూ. 10 లక్షల 166 లను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఈ నగదును డీడీల రూపంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు వినియోగించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details