ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తితిదేకు రూ. 10 లక్షల 166 లను విరాళమిచ్చిన ఒంగోలుకు చెందిన భక్తుడు - చిత్తూరు తాజా సమాచారం

తిరుమల తిరుపతి దేవస్థాన అన్నప్రసాదం ట్రస్టుకు ఒంగోలుకు చెందిన ఓ భక్తుడు రూ. 10 లక్షల 166 లను విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని డీడీల రూపంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.

a devotee who donated money to ttd
తితిదేకు రూ. 10 లక్షల 166 లను విరాళమిచ్చిన ఒంగోలుకు చెందిన భక్తుడు

By

Published : Jan 8, 2021, 7:46 PM IST

ఒంగోలుకు చెందిన పి. అశోక్ కుమార్ అనే భక్తుడు రూ. 10 లక్షల 166 లను తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా ఇచ్చారు. ఈ నగదును డీడీల రూపంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవారి అన్నప్రసాదం ట్రస్టుకు వినియోగించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details