ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విచారణకు వివేకా హత్యకేసు ప్రజావ్యాజ్యం'

వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకు అప్పగించాలని హైకోర్టులో అనిల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్​పై విచారణ చేపట్టారు.

By

Published : Mar 23, 2019, 7:01 AM IST

'విచారణకు వివేకా హత్యకేసు పిల్'


వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకు అప్పగించాలని హైకోర్టులో అనిల్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు వచ్చింది. ఈకేసుపై పిల్ వేసేందుకు సదరు వ్యక్తికి ఉన్న అర్హత ఏమిటని కోర్టు పిటిషనర్​ను ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నకు సంబంధించిన అంశంపై పత్రాలు సమర్పించేందుకు...తనకు సమయం కావాలని కోర్టును కోరడం వలనకేసు మంగళవారానికివాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details