ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అండగా ఉంటాం' - abhinandhan

దేశంలో ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొందని జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ శ్రేయస్సు దిశగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దక్షిణ భారత ప్రజలు అండగా ఉంటారన్నారు.

పవన్​ కల్యాణ్

By

Published : Feb 28, 2019, 3:02 PM IST

Updated : Feb 28, 2019, 7:55 PM IST

పవన్​ కల్యాణ్
దేశంలో ప్రస్తుతం యుద్ధవాతావరణం నెలకొందని జనసేన అధినేత పవన్​ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశ శ్రేయస్సు దిశగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దక్షిణ భారత ప్రజలు అండగా ఉంటారన్నారు. దేశ సమస్య ఒక పార్టీ సమస్య కాదన్నారు. భారత వాయుసేన వింగ్ కమాండర్​ పాకిస్తాన్​ ఆర్మీకి చిక్కడం బాధాకరమని ఆవేదన చెందారు.జెనీవా ఒప్పందం ప్రకారం వింగ్​ కమాండర్​ను భారత్​కు అప్పగించాలని పాక్​నుకోరారు.
Last Updated : Feb 28, 2019, 7:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details