ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 8, 2019, 12:06 AM IST

ETV Bharat / state

పసుపు-కుంకుమ రెండో విడుత

రాష్ట్రప్రభుత్వం పసుపు-కుంకుమ రెండో విడత నిధులను విడుదల చేసింది.మార్చి 8వ తేదీతో ముందస్తుగానే చెక్​లు ఇచ్చిన ప్రభుత్వం, రద్దీ నివారణకు, రేపటి నుంచి 10రోజుల్లో ఎప్పుడైనా చెక్​లు బ్యాంకుల్లో జమ చేసుకుని, నగదు తీసుకునే వెసులు బాటు కల్పించింది.

పసుపు-కుంకుమ రెండో విడత నిధుల విడుదల

పసుపు-కుంకుమ రెండో విడత నిధుల విడుదల

పసుపు కుంకుమ పథకానికి సంబంధించిన రెండో విడత నిధులను రాష్ట్రప్రభుత్వం విడుదల చేసింది. 97లక్షల 8 వేల మంది మహిళలకు 3వేల500 రూపాయల చొప్పున,మొత్తం 3వేల4వందల23 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో సర్కారు జమ చేసింది. మార్చి 8, అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున ఈ నగదును తీసుకునే వెసులుబాటు కల్పించింది. మార్చి 8వ తేదీతో ముందస్తుగానే చెక్​లు ఇచ్చిన ప్రభుత్వం, రద్దీ నివారణకు, రేపటి నుంచి 10రోజుల్లో ఎప్పుడైనా చెక్​లు బ్యాంకుల్లో జమ చేసుకుని, నగదు తీసుకునే వెసులు బాటు కల్పించింది.

ABOUT THE AUTHOR

...view details