ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజాతీర్పు ఎప్పుడూ గొప్పదే: మంచు మోహన్​బాబు - ycp

ఫలితాల సరళిపై మంచు మోహన్ బాబు స్పందించారు. జగన్ మంచి పాలన అందిస్తారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

mohanbabu

By

Published : May 23, 2019, 11:24 AM IST

ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదే అన్నారు.. సినీ నటుడు, వైపాకా నేత మంచు మోహన్ బాబు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. తన కుమారుడు జగన్ కు ధైర్య సాహసాలతో పాటు.. ఆశీస్సులు ఇచ్చారన్నారు. జగన్.. 3 వేల 648 కిలో మీటర్ల పాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని చెప్పారు. ప్రజలు జగన్​ను ఆశీర్వదించారని.. జగన్ మంచి పాలన అందిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details