రేపు గుంటూరులో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు - ap cm jagan
రేపు గుంటూరులో ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కానున్నారు.
![రేపు గుంటూరులో ప్రభుత్వం తరపున ఇఫ్తార్ విందు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3447343-657-3447343-1559419510495.jpg)
రేపు గుంటూరులో ప్రభుత్వ తరపున ఇఫ్తార్ విందు
రేపు గుంటూరు వేదికగా ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. రానున్న రంజాన్ పండగను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు కానున్నారు. ముందుగా.. బీఆర్ మైదానంలో విందు నిర్వహించాలని అధికారులు భావించినా.. వర్షం పడే అవకాశాలు ఉన్నాయన్న కారణంతో.. పోలీసు మైదానానికి వేదికను మార్చారు.