ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్టీ కార్యకర్తలకు అందుబాటులో తెదేపా అధినేత - undefined

ఇక నుంచి ప్రతి రోజూ గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి తెదేపా అధినేత చంద్రబాబు రానున్నారు. మూడు గంటల పాటు నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు నిర్ణయించుకున్నారు.

కార్యకర్తలకు అందుబాటులో తెదేపా అధినేత చంద్రబాబు

By

Published : May 28, 2019, 8:02 AM IST


నేడు గుంటూరు పార్టీ కార్యాలయంలో జరగనున్న ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసగించనున్నారు. ఇక నుంచి ప్రతి రోజూ గుంటూరులోని పార్టీ కార్యాలయానికి చంద్రబాబు రానున్నారు. మూడు గంటలపాటు నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details