ఏపీలో వెనుకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం చేయాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు.
By
Published : Feb 11, 2019, 9:01 PM IST
కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలి-బుట్టా రేణుక
కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలి-బుట్టా రేణుక
రాయలసీమలో రెండేళ్లుగా తీవ్ర కరవు పరిస్థితి ఉందని లోక్సభ లో వైకాపా ఎంపీ బుట్టా రేణుక లోక్సభలో చెప్పారు. కరవు ప్రాంతాలకు ప్రత్యేక సాయం ప్రకటించాలని కోరారు. కులవృత్తులు చేసుకునే వారికి బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి ఎలాంటి న్యాయం చేయలేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.