ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 2, 2019, 5:44 PM IST

ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​కు ఇస్తే.... అందరూ అడుగుతారు!

ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారి స్పందించారు. ఏపీకి హోదా ఇస్తే ... ఆ రాష్ట్రం కంటే వెనుకబడిన రాష్ట్రాల సంగతేంటని ప్రశ్నించారు. ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడమే కాదు.. తనకు ధన్యవాదాలూ తెలిపారన్నారు.

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ
ఆంధ్రప్రదేశ్​కుప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మరోసారిస్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే... ఆ రాష్ట్రం కంటే ఆర్థికంగా వెనుకబడిన బిహార్, ఒడిశా, పశ్చిమ బంగా రాష్ట్రాల సంగతి ఏంటని ప్రశ్నించారు.హోదాతో కలిగే లాభాలకు సమానంగా.. కేంద్రం ఆంధ్రప్రదేశ్​కు ప్యాకేజీ ఇచ్చిందని చెప్పారు. అందుకు చంద్రబాబుతనకుధన్యవాదాలు తెలిపుతూ లేఖ రాశారని అన్నారు.తర్వాత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details