ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాపట్లలో టిప్పర్-ఆర్టీసీ బస్సు ఢీ.. 8 మందికి గాయాలు - AP Latest news

Tipper bus accident : టిప్పర్ -ఆర్టీసీ బస్సు ఢీకొని 8 మందికి గాయాలైన సంఘటన బాపట్ల జిల్లా కారంచేడులో చోటు చేసుకుంది... చీరాల నుండి చిలకలూరిపేట వైపు వెళుతున్న బస్సు పర్చూరు నుండి చీరాల వైపు వస్తున్న టిప్పర్ కారంచేడు సమీపంలో ఢీకొన్నాయి... ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు కాగా వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Tipper bus accident
టిప్పర్-ఆర్టీసీ బస్సు ఢీ

By

Published : Dec 5, 2022, 3:54 PM IST

Lorry Bus accident: టిప్పర్-ఆర్టీసీ బస్సు ఢీకొని 8 మందికి గాయాలైన సంఘటన బాపట్ల జిల్లా కారంచేడులో చోటు చేసుకుంది. చీరాల నుండి చిలకలూరిపేట వైపు వెళుతున్న బస్సు.. పర్చూరు నుండి చీరాల వైపు వస్తున్న టిప్పర్ కారంచేడు సమీపంలో ఢీకొన్నాయి.. ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలు కాగా వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టిందని ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాసరావు తెలిపాడు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని టిప్పర్​లో ఇరుక్కుపోయిన డ్రైవర్ బషీర్ అహ్మద్​ను బయటకు తీసి.. బాధితులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కారంచేడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details