ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో యువకుడి మృతి - youngman died with electric shock in mandapeta ananthapuram district

అనంతపురం జిల్లా మండపేట మండలం తుమ్మలబైలు తండాలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందాడు. తుమ్మలబైలు తండాకు చెందిన తిరుపాల్​నాయక్ ఇంట్లో సెల్​ఫోన్ ఛార్జింగ్ పెట్టారు. ఛార్జర్ తీసే సమయంలో విద్యుదాఘాతానికి గురైన తిరుపాల్ నాయక్ కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతనిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం కదిరికి తరలిస్తుండగా... మార్గమధ్యలో మృతి చెందాడు. గాండ్లపెంట పోలీసులు కేసు నమోదు చేసి తిరుపాల్ నాయక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.

youngman died with electric shock in mandapeta ananthapuram district
విద్యుదాఘాతంతో యువకుడి మృతి

By

Published : Feb 21, 2020, 1:05 PM IST

.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ABOUT THE AUTHOR

...view details