అనంతపురం జిల్లా సోమందేపల్లిలో చేనేత కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద భౌతిక దూరం పాటిస్తూ... ప్లకార్డులతో నినాదాలు చేశారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని చేనేత కార్మికులకు అందరికి వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
సోమందేపల్లిలో చేనేత కార్మికుల ధర్నా - సోమందేపల్లిలో చేనేత కార్మికులు నిరసన
అనంతపురం జిల్లా సోమందేపల్లిలో చేనేత కార్మికులు ధర్నా చేశారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని చేనేత కార్మికులందరికి వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు.
![సోమందేపల్లిలో చేనేత కార్మికుల ధర్నా weavers protest at somdevpalli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7314434-625-7314434-1590218279619.jpg)
సోమందేపల్లిలో చేనేత కార్మికులు ధర్నా