ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సత్యదేవుని ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం - vishnu temple parayana

అనంతపురంలో నూతనంగా నిర్మిస్తోన్న సత్యదేవుని అలయం పునాది పూజ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణంను ఆలయకమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ నెల 31న ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు హాజరుకానున్నారు.

vishnu paryanam
సత్యదేవుని ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణము

By

Published : Jan 20, 2020, 11:53 PM IST

సత్యదేవుని ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణము

అనంతపురంలో నూతనంగా నిర్మించబడుతున్న సత్య దేవుని ఆలయంలో పునాది పూజ సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణము నిర్వహించారు. ఇవాళ నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 31న జరగనున్న ఆలయ ప్రారంభోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొంటారని తెలిపారు. ఒకటో తేదీన భక్తులకు ఉచితంగా సత్యనారాయణ వ్రతాన్ని చేయిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details