గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 26 వ తేదీ వరకు ...రోజు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అనంతపురం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పరీక్ష సమయానికి గంట ముందు నుంచే అభ్యర్థులను లోనికి పంపాలని కలెక్టర్ సూచించినా... అనంతపురంలోని ఓ పరీక్ష కేంద్రంలో నిర్వాహకులు అనుమతించలేదు. కారణాలపై ప్రశ్నిస్తే.. వైద్య సిబ్బంది లేరని.. అభ్యర్థులను పరీక్షించాకే లోనికి పంపిస్తామని చెప్పారు. చివరికి.. ఎలాంటి పరీక్షలు చేయకుండానే.. అభ్యర్థులను పరీక్షకు అనుమతించారు.
విశాఖలో...