ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేనేతను వదిలేసి చేతికి పని చెప్పారు.. చివరికి జైలు పాలయ్యారు..! - bike thefis arrest in anantapu dst

సులభంగా డబ్బు సంపాదించాలని ఆ యువకుల్లో వచ్చిన ఆలోచన వారిని దొంగలుగా మార్చింది. చేనేత వృత్తిని వదిలి ద్విచక్రవాహనాలు దొంగతనం చేయటం మొదలుపెట్టారు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన ఘటన వివరాలవి..!

two persons arrested in anatapur dst for bike  chori
బైక్​ దొంగలను అరెస్ట్​ చేసిన పోలీసులు

By

Published : Feb 18, 2020, 9:05 PM IST

బైక్​ దొంగలను అరెస్ట్​ చేసిన పోలీసులు

అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఈశ్వరయ్య, ఉపేంద్ర అనే యువకులు మద్యానికి బానిసలై చేనేత వృత్తిని వదిలేసి బైక్​ దొంగతనాలు చేశారు. పలువురి ఫిర్యాదుతో విచారించిన పోలీసులు వీరిని అరెస్టు చేసి 11 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరిద్దరు దొంగతనాలు అలవాటు చేసుకున్నట్లు డీఎస్పీ రమాకాంత్ తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details