అనంతపురం జిల్లా రొళ్ల మండలంలోని గుడ్డగుర్కి గ్రామ సమీపంలో ఉన్న బడ్డికొండ వద్ద రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి చెందాయి. గమనించిన స్థానికులు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ కళేబరాలను పరిశీలించిన అధికారులు అవి రెండు నెలల పిల్ల ఎలుగుబంట్లుగా గుర్తించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బడ్డికొండలో రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి - ananthapuram district crime
అనంతపురం జిల్లా బడ్డికొండ వద్ద రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతిచెందాయి. వాటి కళేబరాలను పరిశీలించిన అధికారులు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
![బడ్డికొండలో రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి two baby bears dead in baddikonda ananthapuram district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11046788-491-11046788-1615982769726.jpg)
బడ్డికొండలో రెండు పిల్ల ఎలుగుబంట్లు మృతి