గుత్తికొండలో ట్రాక్టర్ బోల్తా..ఒకరు మృతి, ఎనిమిది మందికి గాయాలు - గుత్తికొండలో ట్రాక్టర్ ప్రమాదం
ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ సమీపంలో జరగగా.. ఒకరు మృతి చెందారు. మరో ఎనిమిది మంది మహిళా కూలీలకు తీవ్రగాయాలయ్యాయి.
గుత్తికొండలో ట్రాక్టర్ బోల్తా
ఇదీ చూడండి
దారుణం: మద్యం మత్తులో అల్లుడిని చంపిన మామ