ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంట్లో దొంగలు పడ్డారు...దొరికిందంతా దోచుకెళ్లారు - dongalu_chori

ఇంటి తాళాలు ధ్వంసం చేసి లక్ష రూపాయల నగదు, 3 తులాల బంగారం, 12 తులాల వెండిని దోచుకెళ్ళిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది.

ఇంట్లో దొంగలు పడ్డారు...దొరికిందంతా దోచుకెళ్లారు

By

Published : Jul 19, 2019, 6:45 PM IST

ఇంట్లో దొంగలు పడ్డారు...దొరికిందంతా దోచుకెళ్లారు

అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. మాలవీధిలో నివాసం ఉంటున్న రవి అనే వ్యక్తి తమ ఇంటి వెనుకవైపు నిద్రిస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు.. బీరువాలోని లక్ష రూపాయల నగదు.. 3 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఉదయం లేచి చూడగానే... బీరువాలోని బట్టలు చెల్లాచెదురుగా ఉండటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details