ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - cattleman death anathapur district

అనంతపురం జిల్లా శంకరగల్లు గ్రామంలో మంజునాథ్ అనే మేకల కాపరి విద్యుదాఘాతంతో మృతి చెందాడు.

The death of a cattleman by electrocution at anathapur district
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

By

Published : May 14, 2020, 7:12 PM IST

అనంతపురం జిల్లా గుడిబండ మండలం శంకరగల్లు గ్రామంలో మంజునాథ్ అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మంజునాథ్ గ్రామ పొలిమేరలో మేకలను కాసేవాడు. రోజువారీ కార్యక్రమంలో భాగంగా మేకలకు ఆకులు కోస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టులో దాగి ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో మంజునాథ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇదీ చూడండి:రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి.. కానీ!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details