అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి..కారును సీజ్ చేశారు. నిందితులు యాడికి మండలానికి చెందిన రాంభూపాల్, కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం చెందిన పవన్ కుమార్ లుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.
తెలంగాణ మద్యం సీజ్ చేసిన తాడిపత్రి పోలీసులు - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లాలో కారులో తరలిస్తున్న రూ.లక్ష విలువైన మద్యాన్ని తాడిపత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
తెలంగాణ మద్యం సీజ్ చేసిన తాడిపత్రి పోలీసులు