ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TS CLP VISIT: నీలకంఠాపురం దేవాలయ సందర్శనకు టీసీఎల్పీ నేత - ex pcc chief raghuveera reddy

పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి.. ఆయన కుటుంబ సభ్యులు నిర్మించిన దేవాలయాలను తెలంగాణ సీఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క ఆయన సతీమణితో కలిసి సందర్శించారు. అనంతరం దేవాలయంలో పూజలు నిర్వహించి.. స్వామివార్లను దర్శించుకున్నారు. రఘువీరా శాలువా కప్పి పూల మాలతో సన్మానించారు.

telangana clp leader batti vikramaraka
telangana clp leader batti vikramaraka

By

Published : Aug 28, 2021, 6:36 PM IST

నీలకంఠాపురం దేవాలయాలను సందర్శించిన తెలంగాణ సీఎల్పీ నేత

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు నూతనంగా నిర్మించిన దేవాలయాలను.. తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆయన సతీమణితో కలిసి దర్శించారు.

గ్రామానికి చేరుకున్న వీరిని రఘువీరారెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అక్కడి ఆలయాల విశిష్టతను వివరించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వారికి రఘువీరా శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. అనంతరం దేవాలయ కట్టడాలపై భట్టి దంపతులకు రఘువీరా వివరించారు.

ABOUT THE AUTHOR

...view details