ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సేవా నిరతిని చాటుకున్న తెదేపా నేత - అనంతపురం జిల్లా వార్తలు

తెలుగుదేశం పార్టీ అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జి కందికుంట వెంకటప్రసాద్ సేవా నిరతిని చాటుకున్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కోసం 5 లక్షల రూపాయల విలువైన శానిటైజర్లు, మాస్క్​లను కదిరి ఆర్డీవోకు ఆయన అందజేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి కరోనా వైరస్​ను నియంత్రించేందుకు కృషి చేయాలని సూచించారు.

tdp leader distributed maks and sanitizers worth 5 lakhs
tdp leader distributed maks and sanitizers worth 5 lakhs

By

Published : Mar 28, 2020, 11:12 PM IST

మాస్కులు, శానిటైజర్లను పరిశీలిస్తున్న కందికుంట వెంకటప్రసాద్

ABOUT THE AUTHOR

...view details