ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అమరావతికి మద్దతుగా కళ్యాణదుర్గంలో భారీ బైక్​ ర్యాలీ - కళ్యాణదుర్గంలో తెదేపా బైక్​ ర్యాలీ న్యూస్

అమరావతికి మద్దతుగా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. మండలిలో సెలక్ట్ కమిటీకి బిల్లును పంపడం ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి జీర్ణించుకోలేక మండలి రద్దుకు పూనుకున్నారని తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ విమర్శించారు.

అమరావతికి మద్దతుగా కళ్యాణదుర్గంలో భారీ బైక్​ ర్యాలీ
అమరావతికి మద్దతుగా కళ్యాణదుర్గంలో భారీ బైక్​ ర్యాలీ

By

Published : Jan 28, 2020, 3:31 PM IST

అమరావతికి మద్దతుగా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. పట్టణ శివారులోని అక్కమాంబ దేవాలయం నుంచి నగరంలోని ప్రధాన వీధుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడారు. మండలిలో సెలక్ట్ కమిటీకి బిల్లును పంపడం ముఖ్యమంత్రి జీర్ణించుకోలేక మండలి రద్దుకు పూనుకున్నారని విమర్శించారు. ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details