తాడిపత్రి ఘటనలో ఎమ్మెల్యే కేతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ వర్గాలకు చెందిన 10 మందిపై స్థానిక డీఎస్పీ చైతన్య కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇరువర్గాలకు చెందిన నిందితులను గుత్తి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ను విధించారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం గుత్తి సబ్జైల్కు తరలించారు.
'తాడిపత్రి ఘటన' నిందితులకు 14 రోజుల రిమాండ్ - తాడిపత్రి ఘటన నిందితులకు రిమాండ్
తాడిపత్రి ఘటన నిందితులకు గుత్తి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. నిందితులకు కరోనా పరీక్షలు నిర్వహించి...గుత్తి సబ్జైల్కు తరలించారు.
'తాడిపత్రి ఘటన' నిందితులకు 14 రోజుల రిమాండ్