ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 28, 2020, 3:24 PM IST

ETV Bharat / state

ఘనంగా మార్కండేయ స్వామి జయంతి వేడుకలు

అనంతపురం జిల్లా గుంతకల్లులో మార్కండేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో పండితులు ప్రత్యేక పూజలు చేశారు. మార్కండేయ స్వామిని పుష్పాలతో సుందరంగా అలంకరించి పుర వీధుల్లో ఊరేగించారు. చిన్నారులు, పెద్దలు వివిధ వేషధారణలతో సందడి చేశారు.

swamy markandeya birth celebrations
మార్కండేయ స్వామి జయంతి

ఘనంగా మార్కండేయ స్వామి జయంతి వేడుకలు

ఇవీ చూడండి...

ABOUT THE AUTHOR

...view details