కన్నుల పండువగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం - subramanya swamy rathostavam at parigi news
అనంతపురం జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామంలో... శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి రథం లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.