ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 2, 2020, 1:35 PM IST

ETV Bharat / state

కన్నుల పండువగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం

అనంతపురం జిల్లా పరిగి మండలం పైడేటి గ్రామంలో... శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారి రథం లాగేందుకు యువకులు పోటీ పడ్డారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

subramanya swamy rathostavam at ananthapur district
కన్నుల పండువగా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం

ఘనంగా సుబ్రహ్మణ్యస్వామి రథోత్సవం

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details