ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెస్ మూసివేశారని విద్యార్థుల ఆందోళన - students protest due to closing of hostel mess at ananthapur

అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు. ప్రభుత్వ వసతి గృహానికి సెలవు ప్రకటించి మెస్ మూసివేయడంపై అభ్యంతరం చెప్పారు.

students protest due to closing of hostel mess at ananthapur district
మెస్ మూసివేసారని అనంతపురంలో విద్యార్థుల ఆందోళన

By

Published : Dec 29, 2019, 12:57 PM IST

మెస్ మూసివేసారని అనంతపురంలో విద్యార్థుల ఆందోళన

అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ధర్నా చేపట్టారు. నూతన సంవత్సరం సందర్భంగా 31వ తేదీన.. వసతి గృహాల విద్యార్థుల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు సెలవు ప్రకటించి మెస్ మూసివేశారు. ఈ చర్యతో ఆగ్రహించిన విద్యార్థులు...కళాశాల ఉన్న సమయంలో మెస్ మూసివేస్తే ఎలా అని ప్రశ్నించారు. కళాశాల కమిటీ నిబంధనల మేరకే ఈ చర్యలు తీసుకున్నామని డిప్యూటీ వార్డెన్లు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనలు సద్దుమణిగించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details