ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు బోల్తా... ఆరుగురికి గాయాలు - car accident in penukonda ananthpur district

రోడ్డు ప్రమాదంలో కారు బోల్తా పడి ఆరుగురికి గాయాలైన ఘటన అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలో చోటు చేసుకుంది.

several injured by the car accident in penukonda ananthpur district
రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు

By

Published : Mar 4, 2020, 1:52 PM IST

రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని గుట్టూరు సమీపంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై బెంగుళూరు నుంచి అనంత వైపు వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. అందులో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అత్యవసర వాహనంలో చెన్నేకొత్తపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details