ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్లులో కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలపై వేటు - గుంతకల్లులో దుకాణాలకు జరిమానా

అనంతపురం జిల్లా గుంతకల్లులో కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలపై వేటు వేశారు కోవిద్ ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు. ఐదు దుకాణాలకు రూ. 20 వేలవరకు జరిమానా విధించారు.

seb officers fines to shops at guntakallu
గుంతకల్లులో కోవిడ్ నిబంధనలు పాటించని దుకాణాలపై వేటు

By

Published : Jul 22, 2020, 8:35 AM IST

కరోనా కట్టడిలో భాగంగా అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలు పాటించని పలు దుకాణాలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో లాక్​డౌన్ నిబంధనలు పాటించకుండా దుకాణాల్లో సరుకులు విక్రయిస్తున్న 5 దుకాణాలపై 20వేల వరకు జరిమానాలు విధించారు. ఎవరైనా అనధికారికంగా దుకాణాలు తెరిచిన.. నిబంధనలు పాటించకుండా ఉంటే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి అందరూ సహాయంగా ఉండాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details