ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక తరలింపుంలో ట్రాక్టర్​ యజమానులు, గ్రామస్థుల మధ్య వివాదం - neelam palli sand issue latest news

​​​​​​​అనంతపురం జిల్లా నీలంపల్లిలో ఇసుక తరలింపు విషయంలో వాగ్వాదం నెలకొంది. ఇసుక తరలిస్తోన్న ట్రాక్టర్స్​ను స్థానికులు అడ్డుకున్నారు. వీరి ఆందోళనతో ట్రాక్టర్స్​ యజమానులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు చొరవతో గొడవ సద్దుమణిగింది.

sand-issue-in-ananthapuram-neelam-palli
sand-issue-in-ananthapuram-neelam-palli

By

Published : Nov 28, 2019, 11:55 AM IST

ఇసుక తరలింపుంలో యజమానులు, గ్రామస్థుల మధ్య గొడవ

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లిలో ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్స్ యజమానులను... స్థానికులు అడ్డుకున్నారు. ఇసుక తవ్వకాలు ఆపాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలతో ట్రాక్టర్స్ యజమానులు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇసుక తవ్వకాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని...స్థానికులు ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details